Take a fresh look at your lifestyle.
Browsing Category

social

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి….

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా…

కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్….

కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ -  ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : ఇసన్నపల్లి, రామారెడ్డి లోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఉద్యోగులు పూర్ణకుంభంతో కలెక్టర్ కు స్వాగతం పలికారు.…

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్…..

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్ -- ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : పల్లె ప్రకృతి వనం లో చెట్లు దట్టంగా పెరిగి అల్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.…

డాక్టర్ లకు న్యాయవాదుల సంఘీభావం….

డాక్టర్ లకు న్యాయవాదుల సంఘీభావం  - జిల్లా కేంద్రంలో న్యాయవాదులు, డాక్టర్స్ ల కొవ్వొత్తులతో  ర్యాలీ  కామారెడ్డి జిల్లా, ఆగస్టు 21( లోకంతీరు ) :  కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని, అలాగే…

సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి….

సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి - నిందితులను కఠినంగా శిక్షించాలి - పి.డి.యస్.యు - పిఒడబ్ల్యూ డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 21(లోకంతీరు) : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను…

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం….

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం - వ్యవసాయ అధికారి సునీత రాణి కామారెడ్డి జిల్లా/ రాజంపేట, ఆగస్టు 20 (లోకంతీరు) : రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నూతన మండల వ్యవసాయ అధికారిణి సునీత…

డాక్టరేట్ సాధించిన తంగలపల్లి స్వాతికి ఘన సన్మానం…

డాక్టరేట్ సాధించిన తంగలపల్లి స్వాతికి ఘన సన్మానం కామారెడ్డి జిల్లా /బీబీపేట,ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని బిబిపేట మండల కేంద్రానికి చెందిన తంగలపల్లి స్వాతి డాక్టరేట్ పట్టా పొందినందుకు తెలంగాణ యూనివర్సిటీ డాక్టరేట్ అసోసియేషన్…

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీవో, ప్రత్యేక అధికారి…

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీవో, ప్రత్యేక అధికారి కామారెడ్డి జిల్లా,అగస్టు 20 (లోకంతీరు): జిల్లాలోని సదాశివ నగర్ మండలం భూంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో సంతోష్ కుమార్ మరియు ప్రత్యేక అధికారితో కలిసి మధ్యాహ్న భోజనం…

తమ సొసైటీ పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాం

తమ సొసైటీ పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాం  - మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్  కామారెడ్డి జిల్లా, ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని నాగిరెడ్డి పేట మండలం మాల్ తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ అధికారులు ఎరువు బస్తాలను అధిక ధరలకు…

రామారెడ్డి మండల బంద్ విజయవంతం….

రామారెడ్డి మండల బంద్ విజయవంతం రామారెడ్డి , ఆగస్టు 17 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామారెడ్డి మండల బందుకు పిలుపునిచ్చారు.ఇందుకు గాను ఉదయం నుండి వ్యాపార సముదాయాలు అన్ని రకాల వాణిజ్య…