Take a fresh look at your lifestyle.

ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి….

ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత -  జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : -ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని…

అపెక్స్ హాస్పిటల్ పై వస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూన్నం….

అపెక్స్ హాస్పిటల్ పై వస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూన్నం --హాస్పిటల్ యాజమాన్యం కామారెడ్డి ప్రతినిధి ,సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోని అపెక్స్ హాస్పిటల్ పై వస్తున్న వదంతులకు వారి యాజమాన్యం స్పందించి పత్రిక ముఖంగా…

ఎస్సిలు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వ ఫలాలు పొందాలి….

ఎస్సిలు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వ ఫలాలు పొందాలి కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : జిల్లాలోని మాచారెడ్డి మండలం భవానిపేట్ గ్రామ బేడ బుడగ జంగాలు కులస్తులతో కలిసి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడి, బుడగ జంగాల జనగణన సర్వే చేసి…

బస్సులు ఆపాలని డీఎంకు వినతి పత్రం అందజేత…..

బస్సులు ఆపాలని డీఎంకు వినతి పత్రం అందజేత కామారెడ్డి జిల్లా / రాజంపేట, సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో న్యూ బీసీ కాలనీ (ఎల్లమ్మ ఆలయం) వద్ద కామారెడ్డి నుండి గుండారం వైపు వెళ్లే బస్సులు ఆపాలని కోరుతూ రాజంపేట…

సెర్ఫ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గడ్డం రాజిరెడ్డి …

సెర్ఫ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గడ్డం రాజిరెడ్డి  ఎల్లారెడ్డి, సెప్టెంబర్  22 ( లోకంతీరు ) : తెలంగాణ సెర్ఫ్ (ఎల్- 1), (ఎల్ -2) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా గడ్డం…

ఎమ్మెల్యే ను కలిసిన మండల అధ్యక్షులు…

ఎమ్మెల్యే ను కలిసిన మండల అధ్యక్షులు - గొల్లపల్లి లక్ష్మా గౌడ్  రామారెడ్డి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ను కలిసి వివిధ గ్రామాల సమస్యలు వివరించిన కాంగ్రెస్ పార్టీ…

రాజకీయంగా ఆర్యవైశ్యులను బలోపేతం చేస్తాను….

రాజకీయంగా ఆర్యవైశ్యులను బలోపేతం చేస్తాను  - అధ్యక్షులు పడిగల శ్రీనివాస్ రామారెడ్డి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : జిల్లా ఆర్యవైశ్య మహాసభ కామారెడ్డి నూతన కార్యవర్గంలో జిల్లా రాజకీయ విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులుగా పడిగాల…

రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి….

రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి  - మాజి జడ్పిటిసి మనోహర్ రెడ్డి నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 22( లోకంతీరు ) : రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర జడ్పిటిసిల పోరం ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి…

జిల్లా కేంద్రానికి హాస్యనటుడు బ్రహ్మానందం రాక…

జిల్లా కేంద్రానికి హాస్యనటుడు బ్రహ్మానందం రాక కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రానికి సోమవారం హాస్యనటుడు బ్రహ్మానందం విచ్చేస్తున్నారని బాంబే క్లాత్ హౌస్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్…

దేవి నవరాత్రుల ఉత్సవాలకు భూమి పూజ….

దేవి నవరాత్రుల ఉత్సవాలకు భూమి పూజ కామారెడ్డి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : జిల్లాలోని తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో దేవి నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం గ్రామంలోని యువకులు భూమి పూజ నిర్వహించారు. ఈ…