Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సింగరేణి కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించాలి – కల్వకుంట్ల కవిత.

సింగరేణి కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించాలి. మెడికల్ బోర్డుల ఏర్పాటుకు నెల రోజుల గడువు: కల్వకుంట్ల కవిత. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూన్ 20:సింగరేణి కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత విషయంలో…

వనజ మృతిపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు.

వనజ మృతి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు. అన్ని కోణాల్లో దర్యాప్తుకు ఆదేశాలు. విచారణకు హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 19:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి…

సింగరేణి అభివృద్ధిని పక్కనబెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది – సింగరేణి అధికారులు.

సింగరేణి అభివృద్ధిని పక్కనబెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. శ్రీరాంపూర్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన సింగరేణి అధికారులు. పీఆర్పీ బకాయిల చెల్లింపు, కొత్త పే-స్కేల్ అమలుకు డిమాండ్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) శ్రీరాంపూర్, జూన్ 19:…

బొగ్గు గని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎస్‌బీఐ–సీఎంపీఎఫ్‌ఓ కీలక నిర్ణయాలు.

బొగ్గు గని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎస్‌బీఐ–సీఎంపీఎఫ్‌ఓ కీలక నిర్ణయాలు. ప్రత్యేక వాట్సాప్ గ్రూప్, అవగాహన శిబిరాలు, డిజిటల్ సేవల విస్తరణకు చర్యలు. (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, జూన్ 18: బొగ్గు గని పెన్షనర్లకు…

ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నాడు – కల్వకుంట్ల కవిత.

                                                        ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నాడు తల్లి కాంగ్రెస్ తోనే పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం! ఇప్పుడున్న ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత? కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి…

సమస్యల పరిష్కారం కోరుతూ రోడెక్కిన సింగరేణి అధికారులు.

సమస్యల పరిష్కారం కోరుతూ రోడెక్కిన సింగరేణి అధికారులు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ. స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) గోదావరిఖని, జూన్ 17: తమ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే…

నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలి-జయశంకర్-భూపాలపల్లి జిల్లా కలెక్టర్.

                                                                                                                          ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలన్నింటినీ మ్యాపింగ్ చేయాలి. నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలి. ఫార్మర్…

జర్నలిస్టు ఎర్రం సతీష్ కుమార్‌కు పితృవియోగం.

జర్నలిస్టు ఎర్రం సతీష్ కుమార్‌కు పితృవియోగం. సమ్మయ్య అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూన్ 13:భూపాలపల్లి జిల్లా సీనియర్ జర్నలిస్టు,…

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది – ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్.

                                                                                                                                            కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.…