Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సింగరేణి అధికారులకు పీఆర్పీ, పే అప్‌గ్రేడ్ వెంటనే అమలు చేయాలి.. లేకుంటే ప్రత్యక్ష…

పీఆర్పీ, పే అప్‌గ్రేడ్ వెంటనే అమలు చేయాలి.. లేకుంటే ప్రత్యక్ష పోరాటం. సీఎంఓఏఐ రిలే నిరాహార దీక్షలకు బీజేపీ–బీఎంఎస్ సంఘీభావం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)జయశంకర్-భూపాలపల్లి, జూలై 8: సింగరేణి అధికారులకు పనితీరు ఆధారిత వేతన…

మైనింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి : ఐఎన్‌టీయూసీ మెమోరాండం.

మైనింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి. భూపాలపల్లి ఏరియా జీఎంకు ఐఎన్‌టీయూసీ మెమోరాండం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూలై 8:సింగరేణి మైనింగ్ స్టాఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి…

పాత పీఆర్పీ రికవరీలను ‘శాలరీ అడ్వాన్స్‌’గా గుర్తించిన సింగరేణి.

పాత పీఆర్పీ రికవరీలను 'శాలరీ అడ్వాన్స్‌'గా గుర్తించిన సింగరేణి. 620 మంది ఎగ్జిక్యూటివ్‌లకు వర్తింపు. రిటైర్డ్ అధికారుల లోటు పీఆర్పీ, వైద్య బిల్లుల నుంచి సర్దుబాటు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 8:2007-08 నుంచి…

తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ కృతజ్ఞతలు.

తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ కృతజ్ఞతలు. సింగరేణి అభివృద్ధికి కీలక ముందడుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 3 వేల మందికి ఉపాధి.. భూపాలపల్లి ప్రాంత అభివృద్ధికి ఊతం. (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)…

ఎట్టకేలకు సింగరేణికే తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్.

ఎట్టకేలకు సింగరేణికే తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్. కేంద్ర నిర్ణయం ప్రకటించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి. 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు.. ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి.. 40–50 ఏళ్లపాటు గనుల నిర్వహణ. సింగరేణికి…

ధన్వాడ ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా : చల్ల నారాయణరెడ్డి.

ధన్వాడ ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా.                                                                               బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల నారాయణరెడ్డి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) కాటారం, జూలై 6:…

ప్రియుడి కోసం భర్త హత్య.. కేసును ఛేదించిన ములుగు పోలీసులు.

ప్రియుడి కోసం భర్త హత్య.. కేసును ఛేదించిన ములుగు పోలీసులు. భార్యతో పాటు ఇద్దరు నిందితుల అరెస్ట్.. సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు పూర్తి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) ములుగు, జూలై 4:అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో…

భూపాలపల్లిలో పారదర్శకంగా హెల్త్ గ్రౌండ్ క్వార్టర్ల కౌన్సిలింగ్.

భూపాలపల్లిలో పారదర్శకంగా హెల్త్ గ్రౌండ్ క్వార్టర్ల కౌన్సిలింగ్. 31 దరఖాస్తుల్లో 25 మంది హాజరు..అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, జూలై 4:సింగరేణి భూపాలపల్లి ఏరియాలో హెల్త్ గ్రౌండ్ కింద క్వార్టర్ల…

దక్షిణ భారత ఇంధన భద్రతలో సింగరేణి కీలక భూమిక పోషించాలి : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్…

దక్షిణ భారత ఇంధన భద్రతలో సింగరేణి కీలక భూమిక పోషించాలి. 10–15 ఏళ్ల దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకెళ్లాలి. కొత్త బొగ్గు బ్లాక్లు సాధించాలి.. కోల్ గ్యాసిఫికేషన్‌లో అడుగుపెట్టాలి. సింగరేణి అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం. కేంద్ర బొగ్గు,…

భూపాలపల్లిలో విజయవంతమైన మైనింగ్ స్టాఫ్ జనరల్ బాడీ సమావేశం.

విజయవంతమైన మైనింగ్ స్టాఫ్ జనరల్ బాడీ సమావేశం. సమస్యల పరిష్కారానికి స్ట్రక్చర్ కమిటీలో చర్చిస్తామని ఏఐటీయూసీ హామీ. జయశంకర్-భూపాలపల్లి, జూలై 3 (ప్రజాలక్ష్యం ప్రతినిధి): భూపాలపల్లిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో శుక్రవారం సాయంత్రం…